సామాన్య కుటుంబంలో పుట్టినా.. మొఘల్ చక్రవర్తులను ఓడించి గోల్కొండ కోటపై విజయ పతాకం ఎగరేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న (Sarvai Pappanna). 300 ఏండ్ల క్రీతం నాటి సుబేదార్లు, జాగీర్దార్ల నియంత పాలన, వారి అరాచకాలను ఎదురి�
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం నివాళులర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో స్వ�
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. ప్రజా పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.
తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సబ్బండవర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన
ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్కు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి గుండె చప్పుడు, ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని చెప్పార�
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో (Telangana bhavan) ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) పూలమాల వేసి నివాళులర్పించారు.
మహనీయుడి జన్మదినం రోజున కూడా రాజకీయాలు తగదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas reddy) సూచించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ (Telangana) ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇతర �
దేశంలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) తర్వాత దళిత వర్గాలకు ఆ స్థాయి నేత బాబూ జగ్జీవన్రామ్ (Babu Jagjivan Ram) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దళితుల ఆత్మబంధువుగా దళితబంధు (Dalith bandhu) పథ