రాష్ట్రంలోని ఓయూ, జేఎన్టీయూ, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ వంటి యూనివర్సిటీలలో బీటెక్ బయోటెక్నాలజీ రెగ్యులర్ కోర్సును 2025-26 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని ఓయూ అధ్యాపకుడు డాక్టర్ అడ్డగట్ల రవీందర�
కాకతీయ యూనివర్సిటీ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో యునైటెడ్ కింగ్డం వేల్స్ గ్రూప్ అబెరిస్ట్విత్ యూనివర్సిటీ సహకారంతో ‘ప్లాంట్ బయోటెక్నాలజీ అండ్ జినోమ్ ఎడిటింగ్' అంశంపై ఈ నెల 27 నుంచి 29 వరకు వర్సిటీ సె�
రాష్ట్రంలో ఫార్మా రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పదేండ్లలో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజ్ పరికరాల మార్కెట్ 100 బిలియన్ డాలర్లు(రూ.8 లక్షల కోట్లకు పైమాటే)కు చేరుకు�
చౌక విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్లైన్స్..హైదరాబాద్ నుంచి విమాన సేవలు ఆరంభించబోతున్నది. ఈ నెల 25 నుంచి హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-గోవా రూట్లలో రోజువారి విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది.
ఐసీఎంఆర్-ఎన్ఏఆర్ఎఫ్బీఆర్ సంయుక్తంగా జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన బయోమెడికల్ పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డితో కలిసి కేంద్ర ఆరోగ్య, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ �
వయాట్రిస్ బయోసిమిలర్స్ వ్యాపారం కొనుగోలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్.. దేశీ ఫార్మా, హెల్త్కేర్ రంగంలో అతిపెద్ద లావాదేవీకి సిద్దమయ్యింది. అమెరికా ఫార్మా సంస్థ వయాట్రిస్కు �
BioAsia | ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (BioAsia) హైదరాబాద్ వేదికగా జరుగనున్నది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్