జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్టాండ్కు నిత్యం సుమారు ముప్పై వేల నుంచి నలభై వేల మంది ప్రయాణికులు వచ్చిపోతుంటారు. అలాంటి బస్స్టేషన్లో రోజు రోజుకు దొంగల బెడద పెరిగిపోతుంది.
పార్కింగ్ చేసిన 18 పల్సర్ బైకులను అపహరించిన కేసులో ఓ పాత నేరస్తుడితో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 18 లక్షల విలువైన 18 పల్సర్ బైకులు, 3 సెల్ఫోన్�
Bike thieves arrested | పార్కు చేసిన ద్విచక్రవాహనాలను(Bikes) అపహరిస్తున్న( thieves) ఇద్దరు స్నేహితులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ నితికా పంత్ కథనం ప్రకారం.. జియగూడలో నివాసముండే కొంచం కోటి �
పార్కుచేసి ఉన్న బైకులను మారు తాళాలతో చోరీ చేస్తున్న నలుగురు నిందితులను కార్ఖానా పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. వీరినుంచి 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నార్త్ జోన్ కార్యాలయం