ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని భూ నిర్వాసితులు డిమాండ్ చేశా రు. 3జీ నోటిఫికేషన్లో భాగంగా బుధవారం చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు �
భువనగిరి జిల్లా ఆలేరు మం డలం కొలనుపాకలో అరుదైన జైన తోర ణం వెలుగుచూసింది. ఇటీవల 36 మంది తో కూడిన కొత్త తెలంగాణ చరిత్ర బృం దం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆధ్వర్యంలో అక్కడ పర్యటించి, సోమేశ్వరాలయ ఆవరణలోని మ�
జిల్లా వ్యాప్తంగా బుధవారం పలుచోట్ల వర్షం కురిసింది. భువనగిరి, యాదగిరి గుట్ట, చౌటుప్పల్ తదితర మండలాల్లో వర్షం పడింది. యాదగిరి గుట్టలో ఈదురు గాలులకుతోడు వడగండ్లు పడ్డాయి.
గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్లు, పశువుల కొట్టాలపై రేకులు ఎగిరిపడ్డాయి.
భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఈ నెల 12న జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనను జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్గా తీసుకున్నది. ఈ నెల 22న గురుకుల పాఠశాలను కమిషన్ బృందం సందర్శించనున్నది.
భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన రాష్ర్ట స్థాయి ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి. మొదటి, రెండోరోజు 14 లీగ్ మ్యాచ్లు నిర్వహించగా, మూడో రోజు ఆదివారం సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ల
సుప్రసిద్ధ తెలుగు, సాంస్కృత సాహితీవేత్త ఆచార్య రవ్వా శ్రీహరి శుక్రవారం రాత్రి అనారోగ్యంతో హైదరాబాద్లోని తన నివాసంలో మృతిచెందారు. ఆచార్య రవ్వా శ్రీహరి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంల�