పలువురు విపక్ష నేతలతోపాటు న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే కేసులో సస్పెండైన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ ఓఎస్టీ పీ రాధాకిషన్రావుకు హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిలు మం
ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడు, మాజీ అదనపు ఎస్పీ ఎన్ భుజంగరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 18 వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది. చికిత్స నిమిత్తం మంజూరైన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు గురువార
ఫోన్ల ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావు మధ్యంతర బెయిల్ గడువు శనివారంతో ముగియనున్నది. వైద్య కారణాల రీత్యా ఇప్పటివరకు ఆయన బెయిల్ను మూడుసార్లు పొడిగించిన నాంపల్లి కోర్టు.. ఈ గడువు ముగిసిన వెంటనే తమ
మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రణీత్రావుతోపాటు (DSP Praneeth Rao) మరో ఇద్దరు అధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్ ) మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీ భుజంగరావు పేరును ఖరారు చేశారు.