భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ పరిపాలనాధికారి(జీపీవో)ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ములకలపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిప�
భూ భారతి పోర్టల్లో దరఖాస్తులను తిరస్కరించేందుకే మొగ్గు చూపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చూస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన భూ భారతిలో ప