ధరణిపై బురదజల్లి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టం భూ హారతిగా మారిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు.
‘కేరళ ఎన్నికల పన్ను’ కోసం ముఖ్యనేత, కీలక నేతలు ఏ అవకాశాన్నీ వదలడం లేదట. అతి తక్కువ సమయంలో కోట్లు కుమ్మరించే మార్గాలను అన్వేషిస్తున్న పెద్దల కన్ను తాజాగా భూములపై పడినట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి �
భూ భారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ లావాదేవీల ప్రక్రియను సరళతరం చేశామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, పూర్తిగా అధ్వానం పట్టించింది. సులువుగా భూ బదలాయింపులు జరిగే ధరణి పోర్టల్ను పక్కన పెట్టి రై�
భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ పరిపాలనాధికారి(జీపీవో)ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ములకలపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిప�
భూ భారతి పోర్టల్లో దరఖాస్తులను తిరస్కరించేందుకే మొగ్గు చూపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చూస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన భూ భారతిలో ప