Operation Sindoor | పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాల ఏరివేత కోసం భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు భీమారం మండల కేంద్రంలోని ఉపాధ్యాయులు సంఘీభావం తెలిపారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్తగూడెం మండల పరిషత్ పాఠశాల పోస్టర్ను కార్పొరేట్ స్థాయిలో రూపొందించి అందరిని ఆకట్టుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడు జీ సంతోష్కుమార్ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు విన�
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని గోదాంలో ధాన్యం దొంగతనం జరిగింది. హాజీపూర్ మండల కేంద్రంలోని దుర్గా ఇండస్ట్రీకి చెందిన 2022-23 సీజన్కు సంబంధించిన వడ్లను సంచుల్లో నింపి ఇక్కడి గోదాంలో నిల్వ చేశారు.
ప్రతి డివిజన్ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 55 డివిజన్ భీమారంలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాని