శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 17వ తేదీన జరగనున్న సీతారాముల కల్యాణానికి పర్ణశాల పుణ్యక్షేత్రం ఎంతో సుందరంగా ముస్తాబవుతోంది. పర్ణశాలలో జరిగే రాములోరి కల్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్త�
భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించి చేపట్టిన పనులన్నీ రేపటికల్లా పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం భద్రాచలంలో రామయ్య కల్యాణ మహోత�
భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణ తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దకే అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. భద్రాచలం వెళ్లలేని భక్తులు కోరుకున్న ప్రాంతానికి ప్యాకెట్లను ఇచ్చేలా చర్చలు చేపట్టింది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీలను బుధవారం లెక్కించగా రూ.1.51 కోట్లు వచ్చాయని దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి తెలిపారు. అదేవిధంగా 92 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి, 352 అమెరికన్ డాలర్లు, రూ.1.10 లక్ష�
ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం వైభవోపేతంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు పట్టణంలోని మిథిలా స్టేడియంలో ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమా�