ఎంతో చరిత్రను తన చుట్టూ నిక్షిప్తం చేసుకున్న నేలకొండపల్లి ప్రాంతం తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఉండడం ఎంతో గర్వంగా ఉందని, దీనిని పర్యాటక కేంద్రంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర ర
వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలో ధ్వజారోహణం తర్వాత(8వ రోజు సందర్భంగా) నూతన దంపతులైన రామయ్య తండ్రికి, సీతమ్మ తల్లికి సోమవారం వసంతోత్సవాన్ని
భద్రాచలం రామాలయంలో బుధవారం జరిగిన సీతారాముల కల్యాణ వేడుకలో సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హ రిప్రసాద్ తయారుచేసిన చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగారు, వెండి, పట్టు జరీతో నేసిన చీరను ఈవో రమాదేవికి హర�
మెదక్లో భద్రాచలం లాంటి రామాలయం ఉన్నది. ఈ ఆలయంలోని రాముడు భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లు తున్నది. భద్రాచల రామాలయంలో ఎడమ తొడ మీద సీతమ్మను కూర్చోబెట్టుకున్న మూర్తి తరహాలో మెదక్ పట్టణంల�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయంలో విశ్వరూప సేవను సోమవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలోని సర్వ దేవతలను ఒకే వేదికపైకి వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఓ వైపు ధూప, దీపాలు, మరో వైపు ఆస్థాన హరిదాస�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారాములకు అర్చకులు ఆదివారం స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతం పలికారు.
ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం వైభవోపేతంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు పట్టణంలోని మిథిలా స్టేడియంలో ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమా�
భద్రాద్రి రామాలయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు 650 ఎకరాల భూములు దురాక్రమణకు గురయ్యాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.