భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ (సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) కార్యాలయం భారీ కుంభకోణానికి కేంద్రంగా మారిందన్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యా�
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 25 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు సోమవారం భద్రాచలం ఐటీడీఏ ఎదుట ధర్నా చేపట్టారు.
భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించాల్సిన ‘ఐటీడీఏ పాలకమండలి’ 18 నెలలుగా మూగబోయింది. ప్రతి మూడు నెలలకొకసారి సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల�
ITDA PO Rahul | చండ్రుగొండ మండలంలోని తిప్పనపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాల, గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఇవాళ భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులు, పాఠశాలకు గుర్తి�
Bhadrachalam | తెలంగాణ గురుకుల విద్యార్థులు.. దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందుతున్నారు. కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని కూడా పాట్నా ఐఐటీలో సీటు పొందారు. ఆ ఆదివాసీ బిడ్డను అధికారులు అభినందించి, ఐ�