నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో నిర్లక్ష్యం తాండవిస్తున్నది. వైద్యం కోసం వచ్చే వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామానికి చెందిన బుజ్జమ్
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మండలంలోని కంకోల్ గ్రామ శివారులో నూతనంగా నిర్మించే ట్రామా హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణ స�
వివిధ రోగాలతో వైద్యం కోసం దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించి మంచిపేరును తీసుకువచ్చేలా కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. మ�
డెంగీ లక్షణాలతో మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని చక్రవర్తి హాస్పిటల్లో చేరిన బాలుడు జీవన్(13) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా సూచించారు. శుక్రవారం మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల పీహెచ్సీని శుక్రవారం ఆకస్మికంగ�
వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న కార్పొరేట్ స్థాయి వైద్య సేవలే ఇంద
ఎమ్మెల్యే గండ్ర | రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు.