ఓ పెళ్లి వేడుకలో మిగిలిన స్వీట్లను తినడంతో శుక్రవారం రాత్రి 60 మందికి వాంతులు, విరేచనాలతోపాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వ జనరల్ దవాఖానకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నరేశ్, మధుమోహన్
పీహెచ్సీల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట జిల్లా మద్దూరులోని పీహెచ్సీతో పాటు లద్నూర్ ప�
ప్రజలకు మెరుగైన వైద్యమందించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లీగల్, ఎథికల్ అండ్ యాంటీ క్వాకరీస్ కమిటీ మెంబర్ డా.యెగ్గెన శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియే�