హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 4: హనుమకొండలోని పింగళి ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజీ రసాయనశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ మల్లారం అరుణ 'రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలి'గా ఎంపికయ్యారు.
చిగురుమామిడి మండలంలోని రామంచ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న చీల పద్మ, ముది మాణిక్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న వినయధర రాజు, ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సవిత, తెలంగ�
దక్షిణ భారతదేశంలో పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళగా రికార్డుల్లోకెక్కిన డాక్టర్ రాజ్యలక్ష్మికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. బ్యాంకాక్లో జరిగిన కాన్వొకేషన్లో ఆమె ఉత్తమ ఉపాధ్యాయిని పురస్క�
కేంద్ర విద్యాశాఖ ఆగస్టు 25న ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కందాల రామయ్య ఎంపిక కాగా, సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌప�
కడ్తాల్ : మండల పరిధిలోని రేఖ్యాతండా పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించిన నర్సింహమూర్తి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఆలిండియ క్రిస్టియన్ ఫెడరేషన్ వారు గురువారం సికింద్రాబాద్లోని అ