Pregnant Women | అధిక కట్నం కోసం ఇటీవలే ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఓ గర్భిణిని అత్తింటివాళ్లు నిప్పటించి హత్య చేసిన ఘటన మరవకముందే.. వరకట్న వేధింపులకు (dowry harassment) మరో గర్భిణి బలైంది (Pregnant Women).
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కస్టమ్స్ అధికారులమంటూ బెదిరించి సైబర్ కేటుగాళ్లు బెంగళూరులో ఓ టెకీ నుంచి రూ.11 కోట్లు కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులు తరుణ్ నటానీ, కరన్, ధావల్ షాలన�
Suicides | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఘోరం జరిగింది. చిన్నారులైన తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస�
Parliament breach | శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో భారీ భద్రతా లోపం (Parliament breach) బయటపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి �
28 ఏళ్ల దిలీప్ ప్రసాద్.. మోనికా, మేనేజర్ అన్న మహిళల పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఖాతాలు కలిగి ఉన్నాడు. కరోనా సమయంలో ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన మహిళలతో పరిచయం పెంచుకున్నాడు.
భర్త టార్చర్ను భరించలేని భార్య విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ భార్యను భర్త బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.