ఈవీఎంల పనితీరుపై గందరగోళాన్ని తొలగించేందుకు మరింత స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, మైక్రోకంట్రోలర్కు సంబంధించి ఐదు సందేహాలను ధర్మాసనం లేవనెత్తింది.
గోవా షిప్యార్డ్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ ఇంజినీర్స్ లిమిటెడ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)కు రూ.2,673 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. గోవా షిప్�
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక కానున్నది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది.
BEL | ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
బెంగళూరు, మార్చి 30: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) హైదరాబాద్, బెంగళూరు యూనిట్లతో రక్షణ మంత్రిత్వశాఖ రూ.3,102 కోట్లు విలువైన రెండు ఒప్పందాలు చేసుకున్నది. హైదరాబాద్ యూనిట్ వైమానిక దళానికి ఇన్స�
బీఈఎల్| ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ద�