Beer Bottles | సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల సమీపంలో బుధవారం వేకువజామున కల్వర్టును ఢీకొన్న సంఘటనలో లిక్కర్ లారీ బోల్తా పడింది.
బీరు సీసాల్లో పురుగులు, చెత్తాచెదారం రావడంతో మద్యం ప్రియులు అవాక్కయ్యారు. ఈ ఘటన ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ వైన్స్లో వెలుగుచూసి
అనకాపల్లి (Anakapally) జిల్లా కాశింకోట (Kasimkota) మండలం బయ్యవరం (Bayyavaram) వద్ద జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ అతుపుతప్పి బోల్తా పడింది (Overturned). దీంతో వ్యాన్లో ఉన్న బీరు బాటిళ్లు చెల్లాచదురుగా కిందపడిపోయాయి.
మైసూరులోని బన్నూర్ ప్రాంతంలోని ఓ బార్లో ప్రత్యర్ధి గ్యాంగ్ ఓ వ్యక్తిపై బీరు బాటిల్స్తో దాడికి తెగబడింది. బార్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది.