సుందరీకరణ పనులతో చెరువులకు పూర్వ వైభవం సంతరించుకుంటుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సేల్స్ఫోర్స్ ఐటీ సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ. 1.50కోట్లతో చేపట్టిన చందానగర్ డివిజ�
వేద పండితుల సూచనలతో ఈ నెల 23వ తేదీన నిర్వహించే దసరా ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పిలుపునిచ్చారు.
రాజన్న సిరిసిల్ల, మార్చి 22 : సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు చేపట్టిన కొత్త చెరువు సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక కమిషనర్ డా. ఎన్. సత్యనారాయణ అన్నారు. మంగళవారం �
మహేశ్వరం : మహేశ్వరానికి మణిహారంగా నిలిచేలా బై పాస్ రోడ్డు నిర్మాణ మ్యాప్ను సిద్దం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను కోరారు. బుధవారం నగరంలోని మంత్రి చాంబర్లో వివిధ శాఖల �