ప్రజాపాలన దినోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను అవమానించిన కలెక్టర్ సందీప్ కుమార్ఝాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. ఆశజూపి.. అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు భగ్గుమంటున్నారు. రాజ్యాంగ బద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న మాటలను తుంగలో తొక్కారని మండ�
కాంగ్రెస్ నయవంచనపై అట్టుడుకుతున్నది. కులగణన పేరిట ప్రభుత్వం ఆడుతున్న నాటకంపై ఆగ్రహం పెల్లుబికుతున్నది. రిజర్వేషన్ల పేరిట తమను మోసగించారని బీసీలు, వర్గీకరణ పేరిట దగా చేశారని దళితులు నిప్పులు చెరుగుతు�
కులగణన తీరుపై బీసీ సంఘాల నేతల భగ్గుమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహబూబాబాద్, హనుమకొండ కలెక్టరేట్ల ఎదుట బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్�
కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన కులగణన సర్వే లెక్కలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. జనాభా వృద్ధి రేటు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కావాలనే సర్కారు బీసీ కులగణన లెక్కలను తక్కువ చేస�
రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోగా.. బీసీలకు టికెట్ ఇస్తే కూడా ఓర్వలేకపోతున్�