నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. స్థానిక బొర్ర గణేష్ కాలనీలో గల నాలుగు ఇండ్లలో చిల్లర వస్తువులు, బియ్యం సంచులు, సీలింగ్ ఫ్యాన్లు, ఎత్తుకెళ్లారు.
అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా మారింది బాసర పరిస్థితి. గుక్కెడు మంచినీటి కోసం తల్లడిల్లుతున్నారు బోయగల్లికి చెందిన 30 కుటుంబాల కాలనీ వాసులు.
బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు 500ల విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించగా 459 మంది హాజరయ్యారు. �
అమ్మవారి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నా యి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం సరస్వతీ అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి అల్లోల బాసర, ఫిబ్రవరి 5: వసంత పంచమి సందర్భంగా శనివారం బాసరలోని సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదా�
మరో పురాతన సరస్వతి శిల్పం | నిర్మల్ జిల్లా బాసరలో మరో పురాతన సరస్వతి శిల్పం వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, పరిశోధక చరిత్రకారుడు, బాసర వాసి బలగం రామ్మోహన్ (టీచర్) బాసరలోని పాపహరేశ్వర దే
బుద్ధుడు, ఖండోబా, మమ్మాయిలుగా గుర్తింపు వెలుగులోకి తెచ్చిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): వ్యాసుడు ప్రతిష్ఠించిన సరస్వతీ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన బాసరలో కొత్త తెలంగాణ చర