ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో తరతరాలుగా దళితులపై కొనసాగుతున్న వివక్షకు ఎట్టకేలకు తెరపడింది. స్వాతంత్య్రానంతరం 78 సంవత్సరాల తర్వాత గుజరాత్లోని ఓ గ్రామంలో ఓ దళిత కుటుంబానికి తమ స్వగ్రామంల
గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో ఓ యువతి దారుణంగా పరువు హత్యకు గురైంది. అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ సుమన్ నల తెలిపిన వివరాల ప్రకారం, చంద్రిక చౌదరి (18) డాంటియాలోని తన ఇంట్లో హత్యకు గురైంది.
Gujarat: గుజరాత్లో పరువు హత్య జరిగింది. 18 ఏళ్ల అమ్మాయి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఆ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మర్డర్ కేసులో తండ్రే హంతకుడు అని తేల్చారు. బనస్కాంత జిల్�
Earthquake | గుజరాత్ (Gujarat)లో భూకంపం (Earthquake) సంభవించింది. బనస్కాంత జిల్లాలోని వావ్ సమీపంలో శనివారం తెల్లవారుజామున 3:35 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది.
Firecracker Factory | గుజరాత్ (Gujarat)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బనస్కాంత (Banaskantha) జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారం (Firecracker Factory)లో భారీ పేలుడు సంభవించింది.
Vote for ‘INDIA Airlines’ | ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిని తడబడింది. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా బ్లాక్’కు బదులు ‘ఇండియా ఎయిర్లైన్స్’కు ఓటు వేయాలని ప్రజలను కోరింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�
Accident | రిక్షాపైకి బస్సు దూసుకెళ్తే బస్సులోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా.. వాస్తవంగా ఇది జరిగింది. ఓ రిక్షావాలా ఇనుప చువ్వల లోడ్ తీసుకుని రోడ్డుపై వెళ్తున్నాడు. వెనుక నుంచి వేగంగ�