సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipalli) మండలంలో పంచాయతీ ఎన్నికలకు (Panchyathi Elections) ఉపయోగించిన ఓ బ్యాలెట్స్ బాక్స్ (Ballot Box) కనిపించకుండా పోయింది. ఎన్నికలు ముగిసి ఆరు రోజులైనా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్త�
ఎన్నికల విధులు నిర్వహించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మాటల తడబాటు కొనసాగుతూనే ఉంది..! ప్రెసిడెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడి ప్రవర్తనతో డెమోక్రాటిక్ పార్టీలో తీవ్ర ఆందోళ వ్యక్తమవుతోంది.
ఈవీఎంల హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికలను తిరిగి పేపర్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలనే డిమాండ్ పెరుగుతున్నది. ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలని పలు పార్టీలకు చెందిన నేతలు
ఆదివారం ఉదయం నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. నియోజకవర్గం పరిధిలో 12 జిల్లాలు ఉండగా జిల్లాకో డిస్ట్రిబ్యూటరీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఆ జిల్లా పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్
ఎమ్మెల్సీ పోలింగ్కు సర్వం సిద్ధం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్ నుంచి నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడి
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు పార్టీలు సభలు, సమావేశాలు ఏర్పాటుచేసుకొని, జన సమీకరణ చేసుకోవడం సహజమే. కానీ, అలాంటి సభలతోనే అధికా