బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి పూర్తిస్థాయి ఈవోను నియమించడంలో తెలంగాణ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆషాఢ మాసం తొలి మంగళవారం రోజున ప్రతిష్టాత్మకంగా జరిగ�
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. జూలై 1న జరిగే ఎల్లమ్మ కల్యాణోత్సవాన్న�
ఈ నెల 20న జరుగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని పురస్కరించుకుని, వచ్చే భక్తులకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆలయ ఆవరణలో వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించార
Balkampet Yellamma Kalyanam | ఎంతో విశిష్టత కలిగిన బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవం నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎంసీహెచ్ఆర్డీలో బ�
హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలకు సతీసమేతంగా హాజరుకావాలని కోరుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన ట్రస్టీ సీఎం కేసీఆర్కు ఆహ్వా�