‘భారతదేశం కళలకు కాణాచి. ఎన్నో కళలకు సంబంధించి గొప్ప కళాకారులందరూ మన దేశానికి వన్నెతెచ్చారు. నాట్యకళ ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ సంధ్యరాజు రూపొందించిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు అగ్ర
బాలకృష్ణ (Balakrishna) హీరోగా వస్తున్న చిత్రంలో మరోసారి శృతిహాసన్ (Shruthi Haasan) ను తీసుకోవాలని తెగ ప్రయత్నం చేశాడు గోపీచంద్ మలినేని. కానీ శృతిహాసన్ మాత్రం సున్నితంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
జోక్స్ ఎలా ఉన్నా స్టైలింగ్, కాస్ట్యూమ్స్ విషయంలో మాత్రం సిల్క్ స్మితని కొట్టే ఆడది మరొకరు లేరు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు బాలకృష్ణ. సాక్షాత్తు శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా సిల్క్ స్మితను ఫాలో �
లాక్డౌన్ విరామం వల్ల తన జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది కథానాయిక ప్రగ్యాజైస్వాల్. ఏకాంతంగా గడపడం వల్ల తనలోని శక్తిసామార్థ్యాల్ని బేరీజు వేసుకునే అవకాశం దొరికిందని తెలి
‘పైసావసూల్’ తర్వాత బాలకృష్ణ,దర్శకుడు పూరి జగన్నాథ్ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కానున్నది. గత సినిమాల ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని కథాంశాల ఎంపికలో తన పంథాను మార్చిన బాలకృష్ణ వరుసగా సినిమాలక
బాలకృష్ణ, పవన్కల్యాణ్..తెలుగు సినీ పరిశ్రమలో లీడింగ్ స్టార్ హీరోలు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండటం ఈ ఇద్దరిలో ఉన్న కామన్ థింగ్.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణకు సెంటిమెంట్స్, నమ్మకాలు ఎక్కువగా ఉంటాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలకృష్ణ వివిధ రకాల రత్నాలు ధరించడం అందరూ చూస్తూనే ఉంటారు.
ఆదిత్య369 | కాలంలో ప్రయాణించే కథతో వస్తున్న సినిమా కాబట్టి కాలయంత్రం అని టైటిల్ పెడతారని అనుకున్నారు. ఇక బాలకృష్ణ హీరో కాబట్టి ఎన్టీఆర్ హిట్ మూవీ యుగపురుషుడు టైటిల్ పెడితే ఎలా ఉంటుందని కూడా ఆలో
ఆదిత్య 369 | డిచిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం ! అలాగే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పలేం !! కానీ వీటిని సాధ్యం చేయడానికి ఓ టైం మిషన్ ఉంటే ! అది ఎక్కగానే మనకు కావాల్సిన చోటుకు వెళ్లగలిగితే.. భలే ఉంట
బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిత్య 369’ తెలుగు చిత్రసీమలో అజరామరమైన సినిమాగా నిలిచింది.టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్గా పెద్ద విజయాన్ని స
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. కడప పరిసర
దాదాపు మూడు నెలల విరామం తర్వాత తెలుగు చిత్రసీమ షూటింగ్లతో కళకళలాడుతోంది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్కు ముందు వాయిదా పడ్డ సినిమా చిత్రీకరణలు తిరిగి పునఃప్రారంభమవుతున్నాయి. కొవిడ్ జాగ�
కరోనా మహమ్మారి ప్రభావంతో థియేటర్లలో కొత్త సినిమాల సందడి లేక చాలా కాలమే అవుతుంది. సెకండ్ వేవ్ రావడంతో ఇప్పటికే పూర్తి కావాల్సిన చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి.