Bade Nagajyoti | అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు.
తల్లి ప్రజాసేవలో తరిస్తుండగా, ఆమె రెండున్నరేండ్ల కొడుకు అంగన్వాడీలో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నాడు. ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి రాజకీయంగా బిజీబిజీగా ఉంటూ ములుగులో నివాసం ఉంటున్నారు. స�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం అక్కున చేర్చుకున్నదని జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వ�