అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్ బ్యాక్వాటర్లో గల్లంతయ్యారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నది. మండలంలోని సోమార్పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (16), తి
భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని మొట్లగూడ, రాంపూ ర్, రావులపల్లి, దిగడ గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఆందోళన చేపట్టారు.
మున్నేరు వాగు సీసీ వాల్ ప్రొటెక్షన్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వాటిని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలోని తన నివాసంలో నిర్మాణ సంస్�
పెద్దపల్లి జిల్లాలోని హుస్సేన్మియా వాగుపై పలుచోట్ల కేసీఆర్ సర్కారు చెక్డ్యాంలను నిర్మించింది. గతంలో ఎక్కడికక్కడే నీళ్లు నిండి ఉండడంతో వాగుకు ఇరువైపులా ఉన్న రైతులు మోటర్లు పెట్టుకొని వేలాది ఎకరాలు
దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం నుంచి ఈనెల 6న నీటిని విడుదల చేయనున్నారు. జిల్లా కేంద్రంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు నీటి పారుదల శాఖ అధికారులతో మంగళవా
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంతం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. చుట్టూ నీరు, గుట్టలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సాగర్ ప్రాజెక్టు వెనుక జలాలైన నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ క
Nizam Sagar | ఎల్లారెడ్డి మండలం మాలన్ఖేడ్లో విషాదం చోటుచేసుకుంది. నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో పడి ముగ్గురు మృతిచెందారు. మృతులను లింగపేట మండలంలోని ముంబాజిపేటకు చెందిన