కుత్బుల్లాపూర్ సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తవ్వే కొద్దీ దొంగ రిజిస్ట్రేషన్ల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధి ప్రగతినగర్కు చెందిన ఓ మహిళకు సంబంధించిన ఇంటి స�
భార్యపై అనుమానం పెనుభూతంగా మారింది. వివాహమైన నాటినుంచే హింసించడం మొదలుపెట్టాడు. సైకోగా మారిన అతడు భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె ప్రమాదవశాత్తు చనిపోయిందని నమ్మించేందుకు కుట్రపన్నాడు. అనంతరం తన �
చెరువులోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యంకాగా, మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉన్నది.
బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన మహిళ పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచడంతో ఆగ్రహానికి గురైన యువకుడు రోడ్డుపై వస్తున్న వాటర్ట్యాంకర్ కిందకు తోసేశాడు. దీంతో ఆమె అక్�