రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా.. నీతివంతమైన పాలన అందించేందుకు అత్యంత అద్భుతంగా నిర్మించిన కలల సౌధం.. కాకతీయ, ఇండోయూరోపియన్, పార్శన్ అర్కిటెక్చర్ విధానాన్ని అనుసరించి 28 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో �
దళితుల అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) నిరంతరం కృషి చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచ�
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గా భారత్ ఉందంటే అది అంబేద్కర్ చలవే. స్వాతంత్య్రం వచ్చాక భావిభారతం ఎలా ఉం డాలి అనే దూరదృష్టితో మనకు మార్గనిర్దేశనం చేసి న గొప్ప శక్తి అంబేద్కర్. సమసమాజ స్థాపనే ల�
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశం గర్విస్తున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ప్రపంచ మేధావి ని కన్నందుకు ఈ భారతావని పులకించిపోతున్నది. దేశానికి దిక్సూచినిచ్చిన మహనీయుడు అంబేద్కర్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచ
హైదరాబాద్లోని పంజాగుట్ట (Panjagutta)చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ (Babasaheb Ambedkar) విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చే నెల 14న విగ్రహాన్ని ఆవి�
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు.
Errabelli Dayaker rao | స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించే రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో