బీఫార్మసీ, ఫార్మా -డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఎంసెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్కు ఇప్పటివరకు 16,717 మంది విద్యార్థులు హాజరయ్యారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సోమ, మంగళవారా
ఎంసెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది రెండు విడతల్లో బీ ఫార్మసీ, ఫార్మా - డీ, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరి కీర్తి ప్రియ స్వగ్రామం. బిట్స్ పిలానీలో బీ-ఫార్మసీ చేసింది. ఐఐఎం కోల్కతా నుంచి ఎంబీఏ పట్టా అందుకుంది. పలు సంస్థల్లో ఉద్యోగం చేసింది. సెలవుల్లో సొంతూరికి వెళ్లినప్పుడు �