‘ఇందులోని నా పాత్రలో మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదు. ఒక్కో సీన్లో ఒక్కోలా కనిపిస్తా.’ అని ఆయుషి పటేల్ అంటున్నది. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘కలియుగ పట్టణంలో’. విశ్వకా�
ఇందులో పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచకూడదో చూపించాం. ఎలా పెంచితే పిల్లలు ఎలా తయారవుతారో చూపించాం. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. థ్రిల్లర్, సస్పెన్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన సెంటిమెంట్
ప్రస్తుతం చాలామంది తండ్రులు సోషియో ఫోబియోతో ఉన్నారు. పిల్లల అభిప్రాయాలను అర్థం చేసుకోకుండా, నా కొడుకు ఇలా ఉండాలి.. అలా చేయాలి అని ఊహల్లో బతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన చిత్రం మా ‘కలియ
విజయ్శంకర్, మహేష్ యడ్లపల్లి, ఆయూషి పటేల్, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘విశాలాక్షి’ చిత్రం బుధవారం ప్రారంభమైంది. పవన్శంకర్ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పల్లపు ఉదయ్కుమార్ నిర్మిస్తు�
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వబాధ్యతతోపాటు కథ, కథనం, మాటలు కూడా అందించారు.