ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న కెమికల్ దుర్వాసనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి హిమపురికాలనీ
ఆటోనగర్ ఇసుక లారీల అడ్డాను తరలించడం వల్ల చుట్టుపక్కల కాలనీల ప్రజలకు సంపూర్ణమైన విముక్తి లభించిందని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
సూర్యాపేట అభివృద్ధిని చెప్పాలంటే ఖచ్చితంగా జగదీశ్రెడ్డికి ముందు.. తర్వాత అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఉమ్మడి పాలనతో పోల్చుకుంటే స్వరాష్ట్రంలో ఎనలేని విధంగా సూర్యాపేట రూపాంతరం చెందింది.
కొన్నేండ్లుగా కొనసాగుతున్న ఆటోనగర్ ఇసుక లారీల అడ్డా తొలగింపు జరగాలంటే.. మీ అందరి సహకారం కావాలని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. శనివారం హైకోర్టు కాలనీ స�
తెలంగాణ పారిశ్రామిక ప్రగతి దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో భాగం
యోజకవర్గ పరిధిలోని ఆటోనగర్ వద్ద నూతనంగా నిర్మించే బస్ టెర్మినల్ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న వ్యర్థ రసాయనాల దుర్వాసనకు కారణమైన గోడౌన్లను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
కామారెడ్డి : 4.26 ఎకరాల స్థలంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణ శివారులోని కొయ్యగుట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘బాన్సువాడ ఆటోనగ�