దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.37 వేల కోట్ల పెట్టుబడితోపాటు దేశీయ మార్కెట్లోకి 23 నూతన వాహనాలను విడుదల చేయబోతున్�
ఆటో రంగంలో తీరొక్క వాహనాలు సాక్షాత్కరిస్తున్నాయి. కంపెనీ ఏదైనా సరే.. మోడళ్లకు కొదవ లేదు. మారుతున్న ట్రెండ్కు తగినట్లుగా, యూత్ను ఆకట్టుకునే విధంగా బైక్లు, కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. యువత మనసును �
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.27.11 కోట్ల నికర లాభాన్ని గడించింది. �
ఆటోమొబైల్, ఆటో విడిభాగాలకు ఉద్దేశించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీము కాలపరిమితిని ఒక ఏడాది పొడిగిస్తున్నట్టు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సాధికారిక కార్యదర్శు�
దేశీయ ఆటో రంగానికి పండుగ కళ వచ్చింది. మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో ఆయా కంపెనీల వాహనాలు గత నెల భారీగా అమ్ముడైపోయాయి. తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్లో మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాలు 3,91,472గ�
ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ రంగం కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద ప్రోత్సాహకాలను పొందడానికి 75 సంస్థలకు ఆమోదం లభించింది. ఇందులో మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్, లుకాస్-టీవీఎస్, టాటా కు
అక్టోబర్లోనూ తగ్గని చిప్ సెగ పండుగ జోష్ ఉన్నా.. న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశీయ ఆటో రంగాన్ని చిప్ల కొరత వేధిస్తూనే ఉన్నది. మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ.. విదేశాల నుంచి సెమికండక్టర్ల సరఫరా లేని కారణంగా