Road accident | హనుమకొండ(Hanumakonda జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తాపడి(Auto overturned) ఓ మహిళ మృతి(Woman killed) చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటోబోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన లింగంపేట మండలం బాయంపల్లి వద్ద శనివారం చోటుచేసుకున్నది. నిజాంసాగర్ మండలంలోని సింగీతం, గున్కుల్, వడ్డెపల
రోజూ వెళ్లి వచ్చే మార్గంలోనే కాపు కాచినట్లుగా ఓ ప్రమాదం జరిగింది. ఏపీలో మిర్చి ఏరేందుకు తెల్లవారుజామున ఐదు గంటలకే ఆటోలో బయలుదేరిన మహిళా కూలీలు ఆ తరువాత పది నిమిషాలకే ప్రమాదం బారిన పడ్డారు. చెరకుతోటలోంచి
కోతిని తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోచెట్టిపల్లి శివారులో చోటుచేసుకున్నది.
Road accident | రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla( జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కోతిని తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడి(Auto overturned) ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన వేములవాడ అర్బన�
Karimnagar | కొత్తపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద గురువారం రాత్రి ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు.