కరీంనగరాన్ని పొగ కమ్మేస్తున్నది. ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. శివారులో ఉన్న డంప్ యార్డుకు మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపిస్తున్నది. దీంతో రాంపూర్, ఆటోనగర్, హనుమాన్నగర్, కృష్ణనగర్
నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఆటోనగర్లో గురువారం రెండిండ్లలో చోరీ జరిగింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్న�
ఉచితాలు వద్దంటూ కేంద్రం తప్పుదారి ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉచిత పథకాలు వద్దంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్
ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు వారంలో 4 రోజులు పవర్ హాలీడే ఉండేదని.. ప్రస్తుతం కోతలు లేని నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే ఎక్కడా ల
ఆటోనగర్ | నగర శివార్లలోని వనస్థలీపురం ఆటోనగర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోనగర్లో వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ఓ బైక్పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. దీంతో భార్య స్వాతి అక్కడికక్కడే మృతిచెందగా, భర్త తీ