కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆటోమొబైల్ దిగ్గజాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు ధరలను పెంచుతూనే మరోవైపు రాయితీల రూపంలో కస్టమర్లను కొనుగోళ్ల వైపు ఆకర్షిస్తున్నాయి. దీంట్లోభాగంగా ప్రముఖ ఆట�
ప్రపంచంలో తొలి సీఎన్జీ స్కూటర్ అందుబాటులోకి రాబోతున్నది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టీవీఎస్..జూపిటర్ సీఎన్జీ మాడల్ను ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో ప్రదర్శించింది.
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన హ్యుందాయ్..తన ఎస్యూవీ పరిధిని మరింత బలోపేతం చేసే దిశగా దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రెట
దేశవ్యాప్తంగా చిన్న కార్లకు ఆదరణ క్రమంగా తగ్గుతున్నది. కొనుగోలుదారుల అభిరుచులు క్రమంగా మారిపోతున్నాయి. సౌకర్యవంతంగా ఉండే మోడళ్ళను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో హ్యాచ్బ్యాక్ మోడళ్ళ విక్రయ�
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ ఇండియా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సీ3ని పరిచయం చేసింది. ప్రారంభ ధర రూ.5.7 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన
దేశీయ ఎస్యూవీ మార్కెట్లో మరింత పోటీని పెంచే ఉద్దేశంలో భాగంగా హ్యుందాయ్ మోటర్ తాజాగా సరికొత్త టక్సన్ను పరిచయం చేసింది. నాలుగో జనరేషన్గా విడుదల చేసిన ఈ మోడల్ పెట్రోల్, డీజిల్ రకాల్లో లభించనున్నద�
హైదరాబాద్ (రామచంద్రాపురం), ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థ ఆటో మొబైల్.. తాజాగా హైదరాబాద్కు అత్యంత సమీపంలో రెండో యూనిట్ను ఆరంభించింది. 2020లో తొలి ప్లాంట్ను ఆరంభించిన సంస్థ.. రాష్