రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని, వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నార�
తెలంగాణలోని 20 లక్షల మంది రవాణారంగ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు దయాన�
డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, టాక్సీ, వ్యాన్, క్యాబ్ల బంద్ నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆటో, టాక్సీ, వ్యాన్, క్యాబ్ డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులు వెంకటేశం, వేముల మారయ్య, సత్తిరెడ్డి తెలిపా�
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమా ధానం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.