ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. ఇక్కడి పారదర్శక విధానాన్ని పలు రాష్ర్టాల ప్రతినిధులు పరిశీలించి ప్రశంసిస్తున్నారు.
కేంద్రం ముందు జాగ్రత్త లేకపోవటంతో కరోనా రెండో దశ విజృంభించినప్పుడు ఆక్సిజన్ అందక వేల మంది మరణించారు. ఇప్పటికీ ఆక్సిజన్ కొరత మరణాలపై కేంద్రం వివరాలను సేకరించలేదు. దీంతో పార్లమెంటరీ కమిటీయే ఓ అడుగు ముం�
న్యూఢిల్లీ, ఆగస్టు 16: కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. కంపెనీల్లో కట్టుదిట్టమైన ఆడిటర్ల వ్యవస్థ కోసం త్వరలో కఠిన నిబంధనల్ని తీసుకురానున్నది. 2018లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షి�
ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు వార్షిక రిటర్న్స్ సమర్పించే సమయం వచ్చేసింది. గత ఏడాది సంపాదించిన మొత్తం ఎంత?.. దానిపై చెల్లించాల్సిన పన్ను ఎంత?.. పొందిన మినహాయింపులు ఏమిటి?.. అనే తర్జనభర్జనలు ఈ పాటికే మనలో చాలామందికి �
జిల్లాల్లో 100% పూర్తిచేసి తీరాలి ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో అమలుకు మంత్రి హరీశ్ ఆదేశం హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి పైసా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకో�
కోల్కతా: గోర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ)పై కాగ్తో ఆడిట్ చేయిస్తానని పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ తెలిపారు. జీటీఏ సరిగా పనిచేయడం లేదని అందరూ తనకు చెప్పారన్నారు. 2017 నుండి ఎ�