జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా మరోసారి ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను రెండు శాతం వరకు సవరిస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనల
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ.. అన్ని రకాల మాడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జూన్ నుంచి అమలులోకి రానున్నాయి.
ఆడీ మరోసారి తన వాహన ధరలు పెంచబోతున్నది. వచ్చే నెల నుంచి అమలలోకి వచ్చేలా అన్ని రకాల మోడళ్ళ ధరలను 2.4 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం, రవాణా కోసం పెట్టే ఖర్చులు అధికమవడంతో ధరలు పె�
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా కొత్త కార్లపై అన్లిమిటెడ్ మేలేజీతో ఐదేండ్ల వారెంటీ సదుపాయం కల్పించింది. ఈ నెల 1 నుంచి కొనుగోలు చేసిన ప్రతికారుపై ఈ వారెంటీ కల్పిస్తున్నది.
ప్రారంభ ధర రూ.39.99 లక్షలు న్యూఢిల్లీ, డిసెంబర్ 6: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి ఎంట్రిలెవల్ కారు ‘ఏ4’ సెడాన్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.39.99 లక్షలుగా నిర్ణ
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. వచ్చే నెల నుంచి మారుతి సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, ఆడీ వాహనాల ధరలు 3 శాతం వరకు ప్రియం కానున్నాయి. పెరిగిన ఉత్పాదక వ్యయం, ఆయా మోడల్స్లో కొత్తగా తెస్తున్