Amarachinta | ఒకటవ తేదీ నుంచి రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నుంచే ఆత్మకూర్, అమరచింత మండలాల్లోని రేషన్ షాపుల ముందు పేదల�
తెలంగాణ ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణకు చట్ట బాధ్యత కల్పించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ (Ravikumar Yadav) డిమాండ్ చేశారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని గతవారం రోజులుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆ
పట్టణంలోని రెండు వైన్స్ షాపుల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక చోరీ జరిగింది. స్థానిక చెరువుకట్ట సమీపంలోని భైరీ వైన్స్, లక్ష్మి వైన్స్ షాపు ల్లో నిందితుడు వెంటిలేటర్కు కన్నం పెట్టి చోరీకి పాల్పడ్డాడు. మ�
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 61.75 శాతం పోలింగ్ నమోదైనట్లు పోలింగ్ అధికారులు చెప్పారు. 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్న వారికి...
అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి ఆత్మకూరు(ఎం) : ఆరోగ్య కేంద్రాలు పరిశుభ్రతతో పాటు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాల ని జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్