రెండు రాష్ర్టాల సరిహద్దులోని గ్రామస్తులు జేసీబీల మెకానిక్లుగా ఆరితేరారు. దేశంలోని వివిధ నగరాలలో మెకానిక్లుగా పనిచేస్తూ అక్కడి పరిసరాలను గమనిస్తుంటారు. ఇలా ఆయా గ్రామాలలోని వారంతా అన్నదమ్ములు, బంధువ�
కాజీపేటలోని ఓ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుంటున్న ఇద్దరు మహిళలను మాటలతో మభ్యపెట్టి కార్డుతో ఉడాయించి, మరో ఏటీఎంలో డబ్బులను డ్రా చేసుకుని జల్సాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్న�
ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడికి కరెన్సీ నోట్లతో ఉన్న క్యాష్ బ్యాగ్ కనిపించింది. రూ.2.75 లక్షల నగదు ఉన్న ఆ బ్యాగ్ను యువకుడు పోలీసులకు అప్పగించాడు.
మహారాష్ట్ర బ్యాంకు ఏటీఎం సెంటర్లో చోరీ జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ 4, 5వ రోడ్డులోని మహారాష్ట్ర బ్యాంకు ఏటీఎం సెంటర్లోకి శుక్రవారం రాత్రి 2.45 సమయంలో గుర్తు తెల�