ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ర్టాల్లో ఒక్కదానిలోనైనా తాము ప్రవేశపెట్టిన ఉచిత పథకాన్ని అమలు చేసిందా ? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రజలకు బీజేపీ చేసిందేమీ లేదని, తాము చేసిన పనులను అడ్డుకోవడాన�
ఆప్ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన ఆతిశీ మార్లెనా సీఎం పదవి చేపట్టాక జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో ఆప్కు ఎక్కువ విజయావకాశాలున్నాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
Delhi CM | ఢిల్లీ మద్యం పాలసీలో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విడుదలయ్యారు. సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో ఆదివారం కేజ్రీవాల
Atishi Marlena | ఢిల్లీ మంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకురాలు అతిషి మర్లినాకు రౌజ్ అవెన్యూ కోర్టు సమన్లు జారీచేసింది. జూన్ 29న కోర్టు ముందు విచారణకు హాజరుకావాలని కోర్టు ఆ సమన్లలో పేర్కొంది. ఢిల్లీ బీజేప
హర్యానాలోని వాళ్ల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి యమునా నది నీటి సరఫరాను బంద్ చేసి బీజేపీ ‘కొత్త కుట్ర’కు తెర లేపింది. ఆప్ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు, ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందు�
ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఓ కట్టుకథ అని ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత ఆతిశీ కొట్టిపారేశారు. ఈ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థలపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆప్ కీలక నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన విషయాలు బయటపెట్టారు. బీజేపీలో చేరకపోతే నెల రోజుల్లో ఈడీ ద్వారా అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఓ వ్యక్తి ద్వారా బీజేపీ తనకు చెప్పించిందని ఆమె తెలిపారు. �
Delhi CM | ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత అతిశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ�
Electricity Tariff: కేంద్ర విధానాల వల్లే ఢిల్లీలో విద్యుత్తు ఛార్జీలు పెరుగుతున్నట్లు ఆమ్ ఆద్మీ నేత, మంత్రి అతిషి మర్లీనా ఆరోపించారు. బొగ్గు క్షేత్రాలను కేంద్రం ఎక్కువ ధరలకు కేటాయించినట్లు ఆరోపించారు. పీ