సూర్యాపేట ఎస్పీగా కె.నరసింహ జిల్లా కార్యాలయంలో సోమవారం డీఐజీ సన్ ప్రీత్ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి ఏఎస్పీలు నాగేశ్వర్రావు, ఏఆర్ ఏఎస్పీ జనార్దన్రెడ్డి స్వాగతం పలి�
ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తామని, నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, ఆదివారం జిల్లా పోలీస్ కార్�