ఎనిమిదేండ్ల బాలికపై ఓ వృద్దుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేటీదొడ్డి మండల పరిధిలో మూడు రోజుల కిందట ఓ గ్రామంలో ఎనిమిదేండ్ల బాలిక ఆడుక
ఎంఎంటీఎస్ రైల్లో మహిళపై అత్యాచారయత్నం ఘటన మరువకముందే.. మరో యువతిపై అఘాయిత్యానికి యత్నించారు దుండగులు. ఆదివారం రాత్రి మేడ్చల్ (Medchal) రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువతి ఒంటరిగా వెళ్తున్నది. ఆమెను అడ్డుకున్న
రైలులో ఓ మైనర్ బాలికను ఓ దుండగుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. అర్ధరాత్రి సమయంలో రైలులో బాత్రూమ్కు వెళ్లిన బాలికను ఫోన్లో వీడియోలు తీసి అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. రక్సెల్-సికింద్రాబా�
న్యూఢిల్లీ: వైద్యులపై దాడులకు పాల్పడిన వివిధ సంఘటనలపై ఈ నెల 18న దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చీఫ్ డాక్టర్ జెఏ జయలాల్ శనివారం తెలిపారు. ప్రాణాలు కాపాడే �