అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష సోమవారం సజావుగా నిర్వహించారు. ఉదయం పేపర్-1 పరీక్షకు 11,102 మంది రాగా, మధ్యాహ్నం పేపర్2కు 11,028 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సోమవారం, మంగళవారాల్లో ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించను న్నారు.
రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టులకు ఆదివారం నిర్వహించనున్న రాత పరీక్షకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ�
TSPSC | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నియామక పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది. ఫిబ్రవరి 12న జరగాల్సిన ఏఈఈ పరీక్షను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది. గేట్ పరీక్ష ఉన్నందున ఏఈఈ