అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఎంతో మంది ఆశలు అడియాసలయ్యాయి.. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. తాజా, ఫలితాలను చూస్తే.. 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 235 మంది పోటీ చేసినా.. కేవలం 31 మందే ధరావతు దక్కించుకున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మూడు రోజులకే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు ఉపక్రమించింది. ఏకంగా ౨౦ మంది బ్యూరోక్రాట్లపై బదిలీ వేటు వేసింది.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సోమవారం రాత్రి మలక్పేట పోలీసులు గడ్డిఅన్నారం చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. మలక్పేట ఇన్స్పెక్టర్ గుంజె శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఐ �
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ప్రజలు రాబోయే ఐదేండ్ల కాలానికి తమ భాగ్యవిధాతలను ఎంచుకునే అపురూప ప్రజాస్వామిక ఘట్టానికి తెరలేచింది. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగే మూడో అసెంబ్లీ ఎన్నికలివి.
అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ వెలువరించింది.
కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.18 కోట్ల నగదు పట్టుబడింది.