ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకున్నది. పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్నగర్లోని మొహమ్మద్ ఖబులా అలియా�
నడిరోడ్లపై హత్యలు, దోపిడీ దొంగతనాలతో అట్టుడికిపోతున్న నగరంలో శాంతిభద్రతలను గాడిలో పెట్టి, దోపిడీ దొంగల ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నగరంలోని పలు చోట్ల డెకాయి ఆపరేషన్ నిర్వహి�
ఓ రౌడీషీటర్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. వారం రోజుల వ్యవధిలో ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జర�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో (Hyderabad) శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. రోజురోజుకు హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. హత్యతలు, హత్యాయత్నాలు ప్రతిరోజూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలా గత 24 గంటల్లోనే నగరంలో ఐదు హత్య�
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వాన కురిసింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర వాసులు బుధవారం సాయంత్రం కురిసిన వానతో కొంత ఉపశమనం పొందారు.
ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించి ప్రజలకు రాకపోకలు సజావుగా సాగేలా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా కలిసి ఆపరేషన్ రోప్ను చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్ల పక్కన ఉండే ఫుట్పాత్లను ఆక్రమించుకు�