ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట నయా రికార్డు లిఖించింది. 58 ఏండ్ల తర్వాత ఈ మెగాటోర్నీలో స్వర్ణం సాధించిన భారత షట్లర్లుగా వీరిద్దరూ చరిత్రకెక్క
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్- చిరాగ్శెట్టి సెమీఫైనల్స్కు చేరి 52 ఏళ్ల తరువాత పతకం ఖాయం చేశారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో సాత్విక్ జంట 2
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ఫైనల్కు చేరుకున్నారు. కాగా కిడాంబి శ్రీకాంత్ ఇంటిదారిపట్టాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో సింధ�
: బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. మహిళల డబుల్స్ జోడి గాయత్రి-త్రిసా జాలికూడా ముందంజ వే�
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ పుల్లెల గాయత్రి గోపీచంద్ ఉబర్ కప్ ఫైనల్స్ నుంచి కూడా వైదొలిగింది. గాయం కారణంగా ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి దూరమైన తాజాగా ఉబర్ టోర్నీకి దూరమైంది. గాయం
అంపైర్ నిర్ణయంపై పీవీ సింధు ఆగ్రహం మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తనకు అన్యాయం జరిగిందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆవేదన వ్యక్తం చేసింది. అంపైర్ తప్పుడు నిర్ణయంతో తాను ఫైనల్కు వెళ�
సెమీస్లో పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పతకం ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్లో సింధు సెమీఫైనల్కు దూసుకెళ్�