ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్ల పతక ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందినితో పాటు హైజంపర్ పూజాసింగ్, లాంగ్డిస్�
ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు పసిడి పతకాలతో అదరగొట్టారు. తెలుగు యువ అథ్లెట్ జ్యోతి యర్రాజీ, అవినాశ్ సాబ్లెతో పాటు మహిళల 4X400 మీటర్ల రిలే టీమ్లో భారత్ స్వర్ణ పతకాలతో మెరిసింది. గ�
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో భారత్ 634 మందితో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 23 నుంచి మొదలవుతున్న ఆసియా క్రీడల్లో పోటీపడే భారత అథ్లెట్ల జాబితాను కేంద్ర క్రీడాశాఖ శుక్రవారం అధికారి�
సియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి రెండో పతకంతో మెరిసింది. ఇప్పటికే మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి పతకం చేజిక్కించుకున్న జ్యోతి.. 200 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకుంది.
భారత స్టార్ లాంగ్ జంపర్ మురళి శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్లో జరుగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్ నుంచి పారిస్ విశ్వక్రీడలకు ఎంపికైన తొలి అథ్లెట్గా నిలిచాడు. �
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత్ అదిరిపోయే రీతిలో బోణీ కొట్టింది. ఆసియా అథ్లెటిక్స్ సమాఖ్య ఏర్పాటై 50 ఏండ్లు అయిన సందర్భంగా జరుగుతున్న టోర్నీ మొదటి రోజే భారత్ ఖాతాలో పతకం చేరింది.