ఆసియా కప్ ఆర్చరీ టోర్నీలో భారత్ పది పసిడి పతకాలపై గురి పెట్టింది. రికర్వ్, కాంపౌండ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో భారత ఆర్చర్లు తుది పోరులో నిలిచి తమకు తిరుగులేదని చాటిచెప్పారు. గురువారం జరిగిన వేర్వే�
న్యూఢిల్లీ: తెలుగు యువ ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ కెరీర్లో కీలక మలుపు. అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్న సురేఖ.. ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్లో నాలుగో ర్యాంక్కు చేరుకుంది.
ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్ ఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. పోటీల చివరి రోజు రెండు రజతాలు, ఓ కాంస్యం ఖాతాలో వేసుకున్న భారత్ ఓవరాల్గా 7 పతకాల (ఒక స్వర్ణం, 4 రజతాలు, 2 కాం�
ఢాకా: భారత స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖ ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం ముద్దాడింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో సురేఖ 146-145 తేడాతో హో యూహ్యున్(కొరియా)పై అద్భ�