మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర వసతి గృహంలో ఆదివారం విద్యార్థులే స్వయంగా వంటచేసుకొని అల్పాహారంతో సహా భోజనాలు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు విద్యార్థులను అడగగా రెండు రోజులు సెలవు రావడంతో
కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు మరోసారి రోడ్డెక్కారు. హెచ్ఎం అశోక్ తమపై అసభ్యంగా ప్రవరిస్తున్నాడంటూ ఈ నెల 9న విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా, డీటీడీవో, ఏటీడీవోల�
State Level Selections | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడామైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలలో కోటపల్లి విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యార�
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనంతో పాటు నాణ్యమైన విద్యనందించాలని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రజా వంచన దినాల్లో భాగంగా మండల కేంద్రంలో నల్ల
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గతనెల 30న వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థినులు చికిత్స పొందుతుండగా గత రెండు, మూడు రోజుల్లో మరో 30 మంద�
పురుగుల అన్నంతో అవస్థలు పడుతున్నామని మండలకేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్హెచ్పీఎస్) నాయకులు, మాజీ సర్పంచులు పాఠశాల�
ఉపాధ్యాయులు స్థానికంగా ఉంటూ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు నాణ్యమైన విద్యను, మెనూ ప్రకారం భోజనం అందించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. అనంతోగు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం రాత్రి ఆయ�