అశిష్గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా, దర్శక ద్వయం కిట్టి కిరణ్, లక్ష్మీచైతన్య దర్శకత్వంలో.. ఆర్.యు.రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఆదివారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూ
అశిష్గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘హద్దులేదురా’. రాజశేఖర్ రావి దర్శకుడు. వీరేష్ గాజుల బళ్లారి నిర్మాత. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.
ఆశిష్ గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్ రావి దర్శకుడు. వీరేష్ రాజుల బళ్లారి నిర్మాత. ఈ సినిమా టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు.
ఆశిష్గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్ రావి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీరేష్ గాజుల నిర్మిస్తున్నారు.